4, జూన్ 2012, సోమవారం

పురాతన సమాజం

 చరిత్రను బౌతికవాద దౄక్పదం తొ పరిశీలించే పద్దతిని అప్పటికి 40 యేళ్ళ క్రితమే  మార్క్స్ కనుగొన్నాడు . దానినే తన సొంత పద్దతిలొ అమెరికాలొ "మొర్గాన్"మళ్ళి కనుగొన్నాడు . 

  సమాజ పరిణామ క్రమాన్ని అత్యంత నిశితంగా సవివరంగా శాస్రీయంగా పరిశీలన చేసిన గ్రంధమే పురాతన సమాజం . డార్విన్  సిద్దాంతం ఎంతటి అపురూపమైనదొ మార్క్స్ అదనపు విలువను కనిపెట్టడం ఎంతటి అసాదారణ విషయమొ అంతటి  అంతటి మహత్తరమైన గ్రంధమని ఎంగెల్స్ చెప్పెడు. ఒక వాక్యంలొ చెప్పలంటే ఈ విస్వమొక కుటుంభం మనపుర్వికులంతా ఒకరే మానవులంతా ఒకటే .

 కల్పనలు, అన్వ్యెషణలు ద్వారా మానవుడు అట్టడుగు నుంచి ఎలా క్రమ వికాసం చెందినది వెల్లడించాడు ఆయన ఒక్క రొజులొనొ లేక ఒక నెల లొనొ రాయలేదు. దాదాపు 40 యేళ్ళ పాటు అమెరికాలొని రెడ్ ఇండియన్లలొ వుండి  అక్కడి తెగలలొ దత్తత తీసుకొబడి తన అన్వెషణ ప్రరంభించాడు
  ఈ నాటికీ మన పాఠ్య పుస్తకాలలొ చరిత్రగతిలొ కుటుంభపడ్డతిలొ మార్పుపెమీ లేదన్నట్టుగా  ఈనాటి బుర్జువా కుటుభం పైదాని ప్రతిభింభమే అనుకుంటున్నారు మహా అయితె ఆదిమ కాలంలొ వావి వరసలు లేకుండా స్రీ , పురుషులు కలుస్తుండేవారని వప్పుకునేవారు.
   ఈ పుస్తకాన్ని ఈ మద్యనే విశాలాంద్ర వారు ముపై యేళ్ళ తర్వాత మళ్ళి అందుబాటులొకి తెచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి